నిరంతర శోధన, సాధన, వాదన పటిమ ద్వారా సమాజాభివృద్ధికి దోహదపడే న్యాయవాదుల నుంచి నాయకులు పుట్టుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. న్యాయవాదులు డబ్బు, పదవులు కోరుకోరని కేవలం గౌరవం మాత్రమే కాంక్షిస్తారని.. వైసీపీ ప్రభుత్వంలో ఆ గౌరవం వారికి లోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం హయాంలో వైసీపీ శ్రేణులకు కూడా సంక్షేమ ఫలాలు అందిస్తే.. వైకాపా మాత్రం కక్ష సాధింపులతో 100 రోజుల్లోనే ''ఛలో ఆత్మకూరు'' కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన పరిస్థితి తీసుకొచ్చిందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
నిరంతర శోధన, సాధన, వాదన పటిమ ద్వారా సమాజాభివృద్ధికి దోహదపడే న్యాయవాదుల నుంచి నాయకులు పుట్టుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. న్యాయవాదులు డబ్బు, పదవులు కోరుకోరని కేవలం గౌరవం మాత్రమే కాంక్షిస్తారని.. వైసీపీ ప్రభుత్వంలో ఆ గౌరవం వారికి లోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం హయాంలో వైసీపీ శ్రేణులకు కూడా సంక్షేమ ఫలాలు అందిస్తే.. వైకాపా మాత్రం కక్ష సాధింపులతో 100 రోజుల్లోనే ''ఛలో ఆత్మకూరు'' కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన పరిస్థితి తీసుకొచ్చిందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.