ఆకలి రుచెరుగదు,నిద్ర సుఖమెరుగదు అంటారు పెద్దలు.ఎందుకంటే ఆకలితో వున్నవాడు ఏదిపెట్టిన కాదనకుండా తినేస్తాడు.నిద్ర బాగ వచ్చినప్పుడు బెడ్ కోసం చూడ కుండా రాళ్లపైనా అయినా పడుకుంటారు.కాని కోరిక పుడితే కూడా అది
ఏ ప్రదేశం,అసలు ఇలాంటి ప్రదేశంలో తప్పు చేయవచ్చా అనికూడా చూడకుండా సిగ్గుతో తల దించుకునేలా చేసారు ఈ లవర్స్.తుప్పలు,పొదలు,బాత్రుంలు వాడటం అయిపోయింది ఇప్పుడు శ్మశానంలో పడ్డారు.ప్రేమికులకు మూడ్ వస్తే పరిసరాలను మరిచి పోతారంటారు గాని మరి ఇంతలానా అనడానికి ఈ ఘటనే నిదర్శం...



ఈ జంట ఎక్కడా చోటు దొరకనట్లు స్మశానంలోకి చొరబడ్డారు.అక్కడ చాలా ప్రశాంతంగా ఉండటంతో రొమాన్స్‌లో మునిగి పోయారు.తమని ఎవరూ చూడరనే ధైర్యంతో సమాధులపై పడుకుని మరీ రతీక్రీడ మొదలు పెట్టారు.అదే సమయంలో అటుగా వచ్చిన ఓ మహిళ ఆ ఘట్టాలను వీడియో తీసింది.ఇంతకు ఈ సంఘటన ఎక్కడచోటు చేసుకుందో తెలుసుకుందాం.. ఐర్లాండ్‌లోని కార్క్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సెయింట్ మైఖెల్ సిమెట్రీలో తన తల్లి సమాధిని చూసేందుకు వెళ్లిన ఓ మహిళకు ఈ పాడుపని కంటపడిందట.దీంతో షాకైన ఆమె వెంటనే దాన్నిమొబైల్‌లో రికార్డు చేసి,దానికి తన వాయిస్‌ను జతచేసి‘నెయిల్ ప్రెండెవిల్లే షో’కు పంపిందట.‘హాయ్ నెయిల్,గత రాత్రి నేను నా తల్లి సమాధి వద్ద నివాళులు అర్పించడానికి వెళ్లాను.ఆ సమయంలో ఓ జంట సమాధులపై సెక్స్ చేసుకుంటూ కనిపించారు.



ఆ టైమ్‌లో వాళ్లకు అదేంపని అనిపించింది.నేను అక్కడ వున్నా నన్నుచూసి పట్టించుకోకుండా.వాళ్లపనిలోవాళ్లు సీరియస్‌గా నిమగ్నమై ఉన్నారు.ఇలాంటి వాళ్లకు బుద్దితో పాటు,సిగ్గురావాలనే ఉద్దేశంతో ఆ వీడియో తీసి మీకు పంపిస్తున్నా. జంతువులు కూడా సంస్కారాన్ని మరిచి ఇలాంటి పని చేయవేమో’కుక్కల కంటే హీనంగా వున్నారు అని ఆ వీడియోలో తెలిపింది.ఆ సంఘటన చూసాక నా తల్లిని ఈ శ్మశానంలో ఎందుకు పూడ్చి పెట్టానా అని సిగ్గుగా ఉంది’’ అని భావోద్వేగానికి గురైంది.ఈ ఘటనపై ఆ శ్మశాన వాటిక అధికార ప్రతినిధి స్పందిస్తూ.‘ఈ సంఘటన గురించి విన్నాను,కానీ,ఆ మహిళ తీసిన వీడియోను చూడలేదు.శ్మశానంలో సెక్యూరిటీ నిమిత్తం మొత్తం ఏడు నిఘాకెమేరాలు ఉన్నాయి.ఐతే అందులో కొన్నికెమేరాలు ప్రధానం గా మెయిన్ గేట్ వైపే ఉంటాయి.



లోపల ఉన్న వాటికి విద్యుత్తు సరఫరా లేకపోవడం వల్ల మరి కొన్ని పనిచేయడం లేదు.వాటిని మరమ్మతు చేసి భవిష్యత్తులో ఇలాంటివి చోటుచేసుకోకుండా జాగ్రత్తపడతాం. అని తెలిపారు.ఇక ఐర్లాండ్‌లో చనిపోయిన వ్యక్తులను ఎంతో గౌరవించడమే కాకుండా వాటిని పవిత్ర ప్రాంతాలుగా భావిస్తారు.అలాంటి ప్రాంతంలో ఆ జంట శృంగారంలో మునిగి తేలడంపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వారి వివరాలు త్వరగా తెలుసుకుని చట్టరీత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.చూసారుగా సమాజం ఎంతలా దిగజారుతుందో,ఇప్పుడే ఇలా వుంటే ముందు ముందు నాలుగు గోడలమధ్య జరుగవలసిన కార్యం నాలుగు వీధుల్లో జరుగుతాయెమో అనుకుంటున్నారు ఈ సంఘటన గురించి విన్నవారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: