1. రెచ్చిపోయిన హర్షకుమార్ : మంత్రి అవంతి మందు కొట్టి మాట్లాడుతున్నారా..?
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మందు కొట్టి మాట్లాడుతున్నారా? అని హర్షకుమార్ ప్రశ్నించారు.
https://bit.ly/2m1v2fB
2. పవన్ ఆ పని చేస్తేనే పార్టీ బాగుపడుతుంది !
పవన్ కళ్యాణ్ జగన్ ను అతిగా విమర్శించడం .. చంద్రబాబు గురించి ఏం మాట్లాడకపోవటం జనాల్లో పవన్ మీద నెగటివ్ ఫీలింగ్ ను కలిగిస్తుంది. గత ఐదేళ్లలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును తిట్టకుండా ..
https://bit.ly/2m0W2Me
3. మధ్నాహ్న భోజనాన్ని భోంచేశారు..
పసిపిల్లలకు పౌష్టికాహారం అందకపోవడంతో ఏటా లక్షలాది మంది పిల్లలు మృత్యువాత పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టారు. ఇది దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో అమలు అవుతుంది.
https://bit.ly/2m1uRkr
4. నీ దాదాగిరి కాంగ్రెస్ లో నడవదు... రేవంత్ కి వార్నింగ్ ఇచ్చిన విహెచ్
కాంగ్రెస్ లో హుజూర్ నగర్ ఉప ఎన్నికపై నేతల మధ్య రగడ కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన టిపిసిసి చీప్ ఉత్తమ్ ... ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా పోటీ చేయడంతో అక్కడ ఆయన కూడా గెలుపొందాడు.
https://bit.ly/2mm6uxX
5. రేవంత్కు ఎసరు పెట్టే పనులు షురూ...
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ అనుముల రేవంత్రెడ్డిపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ సీరియస్ అయినట్లు సమాచారం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్రెడ్డి ఇటీవల పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు.
https://bit.ly/2m6kPOT
6. కోడెల విషయంలో చంద్రబాబు రాజకీయం .. జనాలు లైట్ తీసుకుంటున్నారు !
కోడెల ఆత్మహత్యకు సీఎం జగన్ కు ఎటువంటి సంభందం లేదు. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ చంద్రబాబు ఎందుకో గాని కోడెల ఆత్మహత్యను పొలిటికల్ మైలేజీ కోసం ఉపయోగించుకోవాలని ..
https://bit.ly/2m0Wmuq
7. రైతు భరోసా పథకానికి అర్హులు ఎవరో తెలుసా?
ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా పథకానికి సంబంధించి విధివిధానాలు, మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్టోబర్ 15న రైతు భరోసా పథకం ప్రారంభంకానుంది .
https://bit.ly/2krPTs9
8. పోలవరంపై చంద్రబాబు హైడ్రామా మళ్ళి స్టార్ట్ అయ్యింది...
ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రోజుకో సంచలన నిర్ణయం తీసుకొని సంచలనం సృష్టిస్తున్నసంగతి తెలిసిందే. అయన సంచలన నిర్ణయాల వల్ల ప్రజల ముఖాల్లో చిరునవ్వులు విరాజిల్లుతున్నాయి.
https://bit.ly/2msFRI1
9. ఉత్కంఠ రేపుతున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం
ఈనెల 24న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై ఇరువురు సీఎంలు చర్చించనున్నారు. ఇప్పటికే ఉమ్మడి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రులు ఇద్దరూ చర్చించారు.
https://bit.ly/2m4sXiU
10. టార్గెట్ జగన్ : ఆంధ్రజ్యోతి లీకేజీ కథనం వెనుక.. ?
ఏపీలో భారీ ఎత్తున గ్రామసచివాలయం, వార్డు సచివాలయం ఉద్యోగాలను భర్తి చేస్తున్నారు. సీఎంగా జగన్ వచ్చీ రాగానే దాదాపు లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలను నోటిఫికేషన్ వేశారు.
https://bit.ly/2kTHMET