పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అందులో నామినల్గా ఇచ్చేది వేరు. పంటలైతే పెరుగుతాయి కాని నష్టం మాత్రం చాలానే ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్కి ఒకరకంగా చెప్పాలంటే శాపం అనే చెప్పాలి. అయితే ఆంధ్రాకి అతివృష్టి, లేదంటే అనావృష్టి. ఈ రెండిటి మధ్య నలుగుతున్న వేళ అతి వృష్టి వచ్చినప్పుడు ఆ నీళ్ళను మళ్లించుకునేటటువంటి ప్రకియలోనే మేం గొప్ప చేశాం మేం గొప్ప చేశాం అంటూ ఈ రోజు వరకు ఏది తెమల్చకుండా చేసింది . ప్రకృతి ఏదైతే విధ్వంసం సృష్టించిందో అది తుఫాన్ల ద్వారా విధ్వంసం రాలేదు. వరదలు ద్వారా వర్షాల ద్వారా వచ్చాయి. ఆ నీటిని ఒడిసిపట్టి వాడుకునే అవకాశం లేకుండా సముద్రంలోకో పొలాలకు పొయ్యడం. దీనికి సంబంధించి ఒక మెకానిజమ్ శాశ్వత ప్రయత్నమనేది ఇప్పటికైనా చెయ్యాలి. ఇటీవలె జరిగిన మీటింగ్లో జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ...నిన్న అక్కడ చెప్పుకొచ్చారు. వరదలకు గోడలు కట్టాలి అని. కాని వీలైనంత త్వరగా దీనికి ఒక స్థిరమైన ప్రణాళికను చెయ్యాలి. కృష్ణానదిలో ఇప్పుడు వరదలు వస్తే శాశ్వత ప్రణాళిక అనేది ముఖ్యంగా చెయ్యాలి. రెండోది భగీరధ, కాకతియాలో కరువు వచ్చినప్పుడు నీళ్లను ఎలా అయితే నిలవ పెట్టుకుంటున్నారో ఆ విధమైనది వాటర్ గ్రిడ్ చేస్తే మంచిది. ఈ విధమైనటువంటి నీటిని ఒడిసి పట్టుకోడానికి చెరువులు గాని, కాలవలుగాని, ట్యాంకులుగాని పట్టుకుని పెట్టుకుంటేగాని భవిష్యత్తులో కరువుని కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. కష్టాలొచ్చినప్పుడు దాన్ని వాడుకోవడం అనేది సాధ్యపడుతుంది. ఈ విషయంలో నాయకులు ఒకరినొకరు ఎత్తిచూపుకోవడం అనేది పక్కన బెట్టి పక్కా ప్రణాళికతో చేస్తే బావుంటుందని అందరూ భావిస్తున్నారు.
పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అందులో నామినల్గా ఇచ్చేది వేరు. పంటలైతే పెరుగుతాయి కాని నష్టం మాత్రం చాలానే ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్కి ఒకరకంగా చెప్పాలంటే శాపం అనే చెప్పాలి. అయితే ఆంధ్రాకి అతివృష్టి, లేదంటే అనావృష్టి. ఈ రెండిటి మధ్య నలుగుతున్న వేళ అతి వృష్టి వచ్చినప్పుడు ఆ నీళ్ళను మళ్లించుకునేటటువంటి ప్రకియలోనే మేం గొప్ప చేశాం మేం గొప్ప చేశాం అంటూ ఈ రోజు వరకు ఏది తెమల్చకుండా చేసింది . ప్రకృతి ఏదైతే విధ్వంసం సృష్టించిందో అది తుఫాన్ల ద్వారా విధ్వంసం రాలేదు. వరదలు ద్వారా వర్షాల ద్వారా వచ్చాయి. ఆ నీటిని ఒడిసిపట్టి వాడుకునే అవకాశం లేకుండా సముద్రంలోకో పొలాలకు పొయ్యడం. దీనికి సంబంధించి ఒక మెకానిజమ్ శాశ్వత ప్రయత్నమనేది ఇప్పటికైనా చెయ్యాలి. ఇటీవలె జరిగిన మీటింగ్లో జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ...నిన్న అక్కడ చెప్పుకొచ్చారు. వరదలకు గోడలు కట్టాలి అని. కాని వీలైనంత త్వరగా దీనికి ఒక స్థిరమైన ప్రణాళికను చెయ్యాలి. కృష్ణానదిలో ఇప్పుడు వరదలు వస్తే శాశ్వత ప్రణాళిక అనేది ముఖ్యంగా చెయ్యాలి. రెండోది భగీరధ, కాకతియాలో కరువు వచ్చినప్పుడు నీళ్లను ఎలా అయితే నిలవ పెట్టుకుంటున్నారో ఆ విధమైనది వాటర్ గ్రిడ్ చేస్తే మంచిది. ఈ విధమైనటువంటి నీటిని ఒడిసి పట్టుకోడానికి చెరువులు గాని, కాలవలుగాని, ట్యాంకులుగాని పట్టుకుని పెట్టుకుంటేగాని భవిష్యత్తులో కరువుని కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. కష్టాలొచ్చినప్పుడు దాన్ని వాడుకోవడం అనేది సాధ్యపడుతుంది. ఈ విషయంలో నాయకులు ఒకరినొకరు ఎత్తిచూపుకోవడం అనేది పక్కన బెట్టి పక్కా ప్రణాళికతో చేస్తే బావుంటుందని అందరూ భావిస్తున్నారు.