1. మున్సిపల్ కమిషనర్‌గా అయిన జగన్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నవ శకానికి నంది పలుకుతున్న శుభతరుణంలో గ్రామ గ్రామాన ఓ పండుగ వాతారణం నెలకొందని చెప్పాలి. ఈ తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా మున్సిపల్ కమీషనర్ అయిపోయారు. సందల్లో సడేమియా అన్న చందంగా పురపాలక శాఖ  హడావిడికి పరాకాష్టగా సీఎం జగన్ ను కమీషనర్ గా మార్చేశారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2o1EC3t


2.  అర్రే...నిజాం ఆస్తుల‌తో కూడా పాక్ మైండ్ బ్లాంకయిందే...
పొరుగుదేశమైన పాకిస్థాన్ ప‌రిస్థితి అత్యంత కామెడీగా మారుతోంది. ఓ వైపు ఆర్టిక‌ల్ 370 విష‌యంలో భార‌త్‌ను ఇర‌కాటంలో పెట్టాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్న‌ప్ప‌టికీ...ప్ర‌తి వేదిక‌పై ప‌రువు పోగొట్టుకుంటున్న పాక్‌కు...మ‌రోవైపు కోర్టుల రూపంలోనూ...ఎదురుదెబ్బ‌లు త‌గుల‌తున్నాయి.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2o3HcG3


3.  జగన్ స్కెచ్ అదిరిందిగా... మ‌ళ్లీ యువ‌త‌కు ఉద్యోగాలే
ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి...ఎన్ని అవాంతరాలు ఎదురైన అమలు చేసే నైజంగల నాయకుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఆయన అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలో అదే పని చేశారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2n5ulTm


4.  గాంధీజీ ఆశయాలు ప్రతి ఒక్కరికీ అనుసరణీయం.
గాంధీజీ ఆశయాలు ప్రతి ఒక్కరికీ అనుసరణీయమని ఆంధ్ర ప్రదేశ్ భవన్ ప్రత్యేక కమీషనర్ ఎన్ వి రమణారెడ్డి ఉద్ఘాటించారు. జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను పురస్కరించుకుని మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2naVg0e


5. ఇంచార్జ్ వీసీలతో గవర్నర్ సమావేశం : తమిళిసై నిర్ణయాలపై సర్వత్రా ఉత్కంఠ
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్లతో నేడు  సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు . ఈ సమావేశానికి ఉన్నత విద్యాశాఖ అధికారులను సైతం ఆహ్వానించారు .మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2o1g3DO


6.  జగన్ స్కెచ్ అదిరిందిగా... మ‌ళ్లీ యువ‌త‌కు ఉద్యోగాలే
ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి...ఎన్ని అవాంతరాలు ఎదురైన అమలు చేసే నైజంగల నాయకుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఆయన అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలో అదే పని చేశారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2n6xuSV


7.  ట్విట్ ట్విట్టిన లోకేషాలు... చూస్తే న‌లుగురు న‌వ్విపోదురు...!
వస్తున్నా మీకోసం అని చంద్రబాబుగారు చేసిన పాదయాత్రకు నేటికి 7 సంవత్సరాలు. 2817 కిలోమీటర్ల సుధీర్ఘ యాత్రను 63 ఏళ్ల వయసులో కూడా అలుపులేకుండా పూర్తిచేసి ప్రజలలో చైతన్యం నింపారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2pAVxdJ


8.  ఏమిటిదీ కామ్రేడ్స్ ... ఎందుకీ ఈ నిర్ణయం ?
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ) అధికార టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించడం సామాన్యులకు ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ,  రాజకీయ పరిశీలకులు  మాత్రం పెద్దగా విస్మయం చెందినట్లు కనిపించడం లేదు . మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2oEYklG


9. జగన్ ఎంత తెలివైన వ్యక్తో తెలిస్తే షాక్ అవుతారు..!!
2011లో కాంగ్రెస్ పార్టీ నుంచిజగన్ బయటకు వచ్చి వైకాపాను స్థాపించకుండా ఆ పార్టీలోనే ఉన్నట్టయితే.. జగన్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉండేది.  ఎందుకంటే.. 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరుపడింది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2nS9mE


10.  జగిత్యాలలో చిరుత కలకలం!

ఈ మద్య జనావాసాల్లోకి కృర జంతువులు రావడం కలకలం చేపుతున్నాయి.  ఎండాకాలంలో అయితే నీటి కోసం కొన్ని జంతువులు జనావాసాల్లోకి వస్తుంటాయి. మరికొన్ని మేకలు, గొర్లు, కోళ్లు ఇలాంటి వాటికోసం వస్తుంటాయి.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2o4aRyV


మరింత సమాచారం తెలుసుకోండి: