1. టమోటాకి అంటినా ఉల్లి ఘాటు ..!
భారీ వర్షాల కారణంగా నిత్యావసరాల్లో చాలా ముఖ్యమైన ఉల్లి, టమాటాల ధరలు గత 10 రోజులగా చుక్కలు చూపిస్తున్నాయి. 10 రోజుల క్రితం 10రూపాయలకు వస్తున్న టమాటో ఇప్పుడు కేజీ టమోటాలు 42 రూపాయిలు చొప్పున అమ్ముతున్నారు.https://bit.ly/2oP3CLd


2. ఇందుకే..కేసీఆర్ ఢిల్లీకి వెళుతోంది
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని క‌లిసేందుకు తెలంగాణ సీఎం ఈ టూర్ పెట్టుకున్నారు. https://bit.ly/2ndLjiA


3.  గ్రామ వాలంటీర్‌లకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ !
ఏపిలో జగన్ ప్రభుత్వం ప్రతిపనిలో చిత్తశుద్ధి,పారదర్శకతతో ముందుకు వెళ్తుందని,నాలుగు నెలల పాలనలోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి,గాంధీ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలన సాగిస్తున్నారని...https://bit.ly/2oHJQ4w


4.  కంకి కాకెత్తుక పాయే... కొడ‌వ‌లి కేసీఆర్ ఎత్త‌క‌పోయే..
నారాయ‌ణ నారాయ‌ణ‌.. ఏందీ గిట్ల జేస్తివి నారాయ‌ణ‌.. నీపైన ఎంతో న‌మ్మ‌కం పెట్టుకుంటిమి.. మీకు ఇది ఓటు బ్యాంక్ ఉంట‌ద‌ని మేం ఎంతో సంబుర‌ప‌డితిమి.. కానీ చివ‌రాఖ‌రికి అభ్య‌ర్థిని పెట్ట‌కపోతివి..https://bit.ly/2pxndA0


5.  ఇక ప్రతి గడపకూ.. జగన్ వరాలు చేరిపోతాయా..?
ఏపీలో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభమైంది. దీంతో ఇక నవరత్నాలు అందరికీ అందుతాయంటున్నారు వైసీపీ నేతలు.. ప్రతి గడపకు నవరత్నాలు తీసుకెళ్లేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. https://bit.ly/2n8B8f1


6. డబ్బులు ఎవరికి ఊరికే రావు.. అందుకే మీ లలితా జ్యువెలరీలో దొంగతనం చేశారు
తమిళనాడు, తిరుచ్చిలోని లలితా జ్యువెలరీలో నిన్న రాత్రి భారీ చోరీ జరిగింది. ఇద్దరు దొంగలు లలిత జ్యువెలరీ షాపు వెనుకభాగంలో గోడను పగలకొట్టి కోట్ల రూపాయలను విలువ చేసే బంగారాన్ని, వజ్రాలను దోచుకుపోయారు. https://bit.ly/2oMjChm


7.  మాజీ ఎంపీ హర్ష కుమార్ వ్యాఖ్యలు కలకలం
ఏపీలో ఎప్పుడు  దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏ ఒక్క చిన్న విషయం అయినా కూడా పెద్ద వైరల్ గానే మారిపోతోంది. ఇటు అధికార వైసీపీతో పాటు విపక్ష  పార్టీ  ఐనా టీడీపీ - ఈ రెండు పక్షాలకూ అర్హత సాదించని గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ - సింగిల్ సీటుకే సరిపెట్టుకున్న జనసేన...https://bit.ly/2oNC6xC


8. గుంటూరుకు రైల్లో వెళుతున్నారా...ఈ విష‌యం తెలుసుకోండి
గుంటూరుకు రైల్లో వెళ్లే ప్ర‌యాణికులు తెలుసుకోవాల్సిన ముఖ్య‌మైన స‌మాచారం ఇది. నిత్యం లింగంపల్లి నుంచి గుంటూరు మీదుగా తిరుపతికి వెళ్లే నెంబరు 12734 నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలు వేళలను దక్షిణ మధ్య రైల్వే మార్పు చేసింది.https://bit.ly/2ndWEPI


9. ఆ అసెంబ్లీ సీటుకు 5 కోట్లు
ఇక ఆ రాష్ట్రం ఐనా ఎన్నికల సమయంలో చాల ఆరోపణలు, చాల సంచలన పరిణామాలు సంబవిస్తుంటాయి.అలాగే హర్యానా లోకూడా ఎన్నికల సందర్భంగా  అనేకానేక చిత్రాలు - ఆరోపణలు - సంచలన పరిణామాలు  చోటుచేసు కుంది. https://bit.ly/2nVwhhW


10.  మసాజ్ చాటున సెక్స్ రాకేట్..అడ్డంగా దొరికిపోయారు!
డబ్బు..డబ్బు..డబ్బు.. ఈ లోకాన్ని నడిపించేది అదే అన్నట్లు కొంత మంది డబ్బు కోసం ఎంత నీచమైన పనికైనా సిద్దమవుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ల శీలాను ఫణంగా పెట్టి డబ్బులు వసూళ్లు చేయడం ఈ మద్య కామన్ అయ్యింది. https://bit.ly/2oEKKP7


మరింత సమాచారం తెలుసుకోండి: