ఛీ.. ఛీ దేశంలో కామాంధులు లెక్కలేనంతమంది అయిపోతున్నారు. పుట్టిన పిల్లల్ని కూడా అత్యాచారం చేస్తున్నారు ఈ కామాంధులు. మొన్నటికి మొన్న 9 నెలల పాపను ఓ కామాంధుడు అత్యాచారం చేసి చంపాడు. ఆ ఘటనను మరువక ముందే కొత్తకొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది.                          

                          

వివరాల్లోకి వెళ్తే.. ఎమ్మిగనూరు పట్టణంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి 8 సంవత్సరాల బాలికకు మాయ మాటలు చెప్పి ఎవరూలేని ప్రాంతానికి తీసుకువెళ్లి బాలికపై అత్యాచారం చేసి, బాలికను గాయా పరిచి పరారయ్యాడు. అయితే బాలిక ఎంత సమయమైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వెతకడం మొదలు పెట్టారు. వెతికే సమయంలో సరిగ్గా ఓ చోటా బాలిక అపస్మారక స్థితిలో పడిఉంది.                         


దీంతో బాలిక పరిస్థితి చూసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ విషయాన్నీ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేసుకొని పరిసరాలను పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చెయ్యడం ప్రారంభించారు. దీంతో పోలీసులు ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు..  పాపకు అతను ఎం అవుతాడు అనే దానిపై విచారణ చేస్తున్నారు. ఏది ఏమైనా దేశంలో కామాంధులు ఎక్కువ అయిపోయారు.                    

        

మరింత సమాచారం తెలుసుకోండి: