కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ యువతి అత్తింట్లో   అడుగు పెట్టే కొత్త కాపురం హాయిగా చేయాలనుకుంది.కాగా మరుసటి  ఆ నూతన దంపతులకు శోభనం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు... అయితే అత్తవారింట్లో అడుగు పెట్టిన యువతి కొత్త జీవితం దాంపత్య సుఖం ఆలోచనలో శోభనం కోసం కుందనపు బొమ్మల తయారై  శోభనం గదిలోకి అడుగుపెట్టింది... కానీ శోభనం గదిలో ఉన్నది భర్త కాదు వేరే ఒక వ్యక్తి అని చూసి షాక్ అయింది ఆ యువతి. కాగా ఆ వేరే  వ్యక్తిని భర్తె  శోభనం గదిలోకి పంపించాడని తెలిసి మోసపోయానని గ్రహించింది. బీహార్లోని పాట్నాలో ఈ ఘటన జరిగింది. బీహార్ లోని పాట్నా లో కొత్తగా పెళ్లైన ఓ యువతి భర్తతో కొత్త దాంపత్య జీవితం కోసం అత్తారింట్లో అడుగుపెట్టింది. 

 

 

 

 

 అయితే మరుసటి రోజు శోభనం నిర్వహించేందుకు అంతా సిద్ధం చేశారు. ఆ యువతి కూడా కుందనపు బొమ్మల అలంకరించుకుని... దాంపత్య జీవితం ప్రారంభించేందుకు సిగ్గుతో తల దించుకుని శోభనం గదిలోకి అడుగు పెట్టింది ఆ యువతి. గదిలో భర్త పిలుపు కోసం వేచి చూసింది. ఇంతలో ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చి గట్టిగా హత్తుకున్నాడు. అయితే వెనుక నుంచి వచ్చి కౌగిలించుకుని తన భర్త అని భావించిన ఆ యువతి... ఆ వ్యక్తికి సహకరించింది. దీంతో ఇద్దరూ బెడ్ పైకి చేరి ఒకరి పై ఒకరు ఆక్రమించుకుని లైంగిక వాంఛ తీర్చుకోవడంలో  మునిగిపోయారు.

 

 

 

 

 ఇంతలో  పక్కనే ఉన్న కిటికీ నుంచి వచ్చిన వెలుతురుతో తనతో శృంగారంలో పాల్గొంటున్న వ్యక్తిపై వెలుతురు పడింది. దీంతో ఆ వ్యక్తిని చూసిన మహిళ తనతో శోభనం గదిలో శృంగారం లో పాల్గొంటుంది తన భర్త  కాదని గ్రహించింది. దింతో  ఒక్కసారిగా లేచి గదిలో లైట్ వేసే  సరికి తన భర్త స్థానం లో ఉంది అతని సోదరుడు అని తెలుసుకొని దిగ్భ్రాంతికి గురైంది ఆ యువతి. తనకు  మరిది వరుస అయిన భర్త సోదరుడు తన శోభనం గదిలో తనపై చేయి వేయడంతో తన భర్త సోదరున్ని నిలదీసింది ఆ యువతీ . ఇదంతా మామూలే అని తన అన్నయ్యే  గదిలోకి పంపించాడని మరిది చెప్పడంతో మోసపోయానని గ్రహించింది. వెంటనే ఫోన్ అందుకుని తన కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని మెసేజ్ పెట్టింది. దీంతో ఆ యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: