1. ప్రమాదం అంచున ఢిల్లీ ?
ఢిల్లీ నగరంలో కాలుష్యం ప్రమాదకర స్థాయి వైపు పరుగులు తీస్తున్నది. కాలుష్య నియంత్రణ నిమిత్తం అమల్లోకి వచ్చిన చర్యలు ఇక ప్రజలను రక్షించలేవని తేలిపోతున్నది. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2VMuOXG


2. బ్రేకింగ్‌: ఏపీలో వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు అదిరిపోయే న్యూస్‌
ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చి నాలుగు నెల‌లు అయ్యింది. ఇప్పుడిప్పుడే పాల‌న‌లో స‌రికొత్త సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చి పాల‌న‌ను గాడిన పెడుతోన్న జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి నామినేటెడ్ ప‌ద‌వుల‌ను ఒక్కోక్క‌టిగా భ‌ర్తీ చేసుకుంటూ వ‌స్తున్నారు.మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2MHuqFs


3.  టీఎస్ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ తో ఏపీఎస్ఆర్టీసీ పంట పండిందిగా..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల ముందు  ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ... ఆర్టీసీ కార్మికులు అడగకముందే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచారు.మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2pmZMsY


4.  మోడీ సర్కార్‌కు ప్రపంచ బ్యాంక్‌ షాక్‌ ?
దేశ వృద్ధిరేటుపై అంచనాలు పడిపోతున్నాయి. మొన్న మూడీస్.. నిన్న ఇండియా రేటింగ్స్.. తాజాగా దక్షిణాసియా ఎకనామిక్ ఫోకస్ ఎడిషన్‌లో దేశ జీడీపీ గణాంకాలు వరుసగా రెండో ఏడాది తగ్గుముఖం పట్టనున్నాయన్న సంకేతాలనివ్వడమే కాదు..మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2MKMij8


5.  కెసిఆర్ కి ఝలక్ ఇచ్చిన ప్రైవేట్ స్కూల్ యజమాన్యం
ఆర్టీసీ సమ్మె కారణంగా... ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఈ నెల 19 వరకు సెలవులు పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం. ఐతే... కొన్ని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు మాత్రం ఇవాళ్టి నుంచే స్కూళ్లను తెరవబోతున్నాయి.మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2poMzzV


6.  45 ఏళ్ల కుర్రోడి దెబ్బకు చంద్రబాబు మైండ్‌ బ్లాక్‌..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 45 ఏళ్ల కుర్రోడి దెబ్బకు ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ చంద్రబాబుకు మైండ్‌ బ్లాక్‌ అయి దిక్కుతోచని పరిస్దితిలో పడిపోయారని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంఎల్‌ ఏ టిజేఆర్‌ సుధాకరబాబు ఎద్దేవా చేశారు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/33yfLTR


7.  మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోడీ, రాహుల్ సవాళ్లు
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ప్రధాని మోడీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, బీజేపీ అధినేత అమిత్ షా మహారాష్ట్రలో ప్రచారంలో పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2otn0hj


8.  రైతులకు గుడ్ న్యూస్: భరోసా కింద మరో వెయ్యి అదనం..దట్ ఈజ్ జగన్..!!
అక్టోబర్ 15 వ తేదీ నుంచి రైతు భరోసా పధకం అమలుకాబవుతున్నది.  ఈ పధకం కింద ప్రతి రైతుకు రూ. 12,500/- ఇవ్వబోతున్నారు.  ఈ డబ్బుతో రైతులు తమ పంటకు కావాల్సినవి కొనుగోలు చేసుకోవచ్చు.  వీటితో పాటు సబ్సిడీ తోవిత్తనాలు, పురుగు మందులు, ఎరువులను గ్రామ సచివాలయం ద్వారా అందించబోతున్నారు.మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/32hmPEc


9.  హగిబిస్ దెబ్బకు జపాన్ రూపురేఖలు లేకుండా పోయింది..!
భయంకర తుఫాను హగిబిస్ బీభత్సానికి జపాన్ అతలాకుతలమవుతోంది. రాజధాని టోక్యోతో పాటు జపాన్ తీర ప్రాంతంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 250 కి.మీ. వేగంతో వీస్తున్న గాలులతో తీవ్ర విధ్వంసం జరుగుతోంది. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2OJm7vG


10. ’రివర్సు’ పై చేతులెత్తేసిన మంత్రి
పోలవరం రివర్స్ టెండరింగ్ విధానంపై కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చేతులెత్తేసినట్లే కనబడుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి వివిధ ప్యాకేజీలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానాన్ని అనుసరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2ORKfMR


మరింత సమాచారం తెలుసుకోండి: