1. ప్రధాని మోదీని కలవబోతున్న చిరంజీవి...ఎందుకంటే. ?
మెగాస్టార్ చిరంజీవి ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ పార్టీకి చెందిన అత్యంత ముఖ్య నేతలను చిరంజీవి ఈరోజు కలవనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల సమయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యను చిరంజీవి కలవనున్నారు. వెంకయ్యతో కలిసి సైరా నరసింహారెడ్డి సినిమాను చిరంజీవి వీక్షించనున్నారు. https://bit.ly/2MkJev2


2. ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీలో 75 శాతం స్థానికులకే
ఆంధ్ర ప్రదేశ్లో ఎటువంటి పాలన అనుభవం లేకపోయిన ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ సీఎం జగన్ ప్రజల ఆదరణ పొందుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలలో  అనేక సంచలన నిర్ణయాలు - పథకాలు ప్రవేశ పెట్టడం చూశాం.https://bit.ly/2oLgBOw


3. కశ్మీర్‌లో భీకరకాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్మూ కశ్మీర్‌లో మరోసారి భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులను సైన్యం హతమయ్యారు. https://bit.ly/35CXMO7


4.  బెంగాల్ సిఎం అభ్యర్థిగా గంగూలీ..!!?
బెంగాల్ లో రాజకీయాలు రోజు రోజుకు మారిపోతున్నాయి.  2021లో బెంగాల్ రాష్ట్రానికి ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే.  గత రెండు దఫాలుగా బెంగాల్లో మమతా బెనర్జీ అధికారంలో ఉన్నారు. https://bit.ly/35GmixG


5.  10 పాస్ తో వేలాది ఉద్యోగాలు..కేంద్రం నోటిఫికేషన్
10వ తరగతి పాస్ అర్హతతో వేలాది మందికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగవకాశాలను కల్పిస్తోంది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. https://bit.ly/35GKakL


6. కేసీఆర్‌.. హుజూర్‌న‌గ‌ర్ మూడ్ మారుస్తారా..?
కేసీఆర్ రంగంలోకి దిగితే చాలు ప‌రిస్థితుల‌న్నీ ఒక్క‌సారిగా మారిపోతాయి.. జ‌నంలో గులాబీ మూడ్‌లోకి వచ్చేస్తారు. ఎక్క‌డ .. ఎప్పుడు..ఎవ‌రిపై ఎలా దాడి చేయాలో.. జ‌నాన్ని త‌న‌దారిలోకి ఎలా తెచ్చుకోవాలో కేసీఆర్‌కు తెలిసినంత‌గా మ‌రెవ్వ‌రికీ తెలియ‌దంటే అతిశ‌యోక్తి కాదు..https://bit.ly/2OSnkkc


7. నేటితో అయోధ్యపై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తి!
భారతదేశంలో అత్యంత వివాదాస్పదమైన అంశం ఏదైనా ఉందంటే అది అయోధ్య భూ వివాదమే అని చెప్పాలి. అత్యంత కీలకమైన ఈ అంశంలో సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలంగా ఈ కేసు నడుస్తోంది. ఇందుకు సంబంధించిన వాదనలు 40 రోజులుగా కూడా  జరుగుతున్నాయి.https://bit.ly/2BhtHpi


8.  ఈ రోజు నుంచి అంతర్జాతీయ చిత్రోత్సవాలు
తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన 6 వ ఎడిషన్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ బుధవారం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.https://bit.ly/2Ml955U


9.  వ్యవస్థను నాశనం పట్టించారు...టిఎఏ మద్దతు కోరిన ఆర్టీసీ జేఏసీ
లిబర్టీలోని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యాలయంలో  టిఈఏ నాయకులను ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వధామ రెడ్డి కలిశారు. తన కార్య బృందంతో సహా వెళ్లిన ఆయన  ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు..https://bit.ly/2IUtqgk


10.  పట్టుబడ్డ లలిత జ్యూవెల్లర్స్ దొంగలు
తమిళనాడులోని తిరుచ్చిలో లలితా జ్యువెల్లరీ షాపులో భారీ చోరీకి పాల్పడిన కేసును పోలీసులు చేధించారు. 24 గంటల్లోనే చోరీకి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారురుచ్చి గాంధీనగర్‌లోని లలితా జ్యువెలరీ దుకాణంలో మంగళవారం..https://bit.ly/2BeYB1B


మరింత సమాచారం తెలుసుకోండి: