కోడెల శివ ప్రసాద్ ఇతనో గొప్ప డేర్ అండ్ డైనమిక్ లీడర్ అలాంటిది ఆయన మొన్నా మధ్య అకస్మాత్తుగా ఉరి వేసుకొని చచ్చిపోవడం తీవ్ర కల్లోలం రేపడం కూడా అందరికి తెలిసిన విషయమే అయితే అసలు కోడెల శివప్రసాద్ ఎందుకు చచ్చిపోయ్యారు అనే అంశానికి వస్తే దానికి కారణం వారి సుపుత్రుడు,సుపుత్రిక అని కూడా అందరికి తెలిసిన విషయమే అయితే అసలు చిక్కు ఇక్కడే వచ్చింది.అందుకే చంద్రబాబు నాయుడు సైతం వారి పిల్లల దెబ్బకి భయంతో కోడెల శివప్రసాదరావు గారి బాధని పంచుకోలేక పోయారు.

కోడెల శివప్రసాదరావు గారి కొడుకు అన్ని వ్యాపారాలు చేస్తుంటారు.కానీ అది న్యాయంగా కాదు అన్యాయంగా హాస్పిటల్ నుండి ఆటో మొబైల్ బిజినెస్ దాకా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంటారు. అయితే వారి వ్యాపారాల్లో ఒక్కటైన హీరో హోండా బైక్ షో రూమ్స్ లో లైసెన్స్ లేకుండా వాహనాలను అమ్మడం కొన్న వారు అంతా కొన్నాళ్లకు లైసెన్స్ ఇష్యూ తో ఖంగు తిని అందరూ కోర్ట్ ని ఆశ్రయించినా ఉపయోగం లేకుండా పోయింది.ఆ తర్వాత శివప్రసాదరావు గారి మరణం తరవాత అతని కేసులు ఒక్కోటి బయటకి తీస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అతని పీకను ఒక కేసు మాత్రం చాలా గట్టిగా చుట్టూ ముట్టింది.అదే వాహనాల లైసెన్స్ కేస్ దాంతో అక్షరాల కోటి రూపాయల జరిమాన విధించి పెద్ద షాక్ ఇచ్చింది. అది గడువు తేదీల్లో కట్టకపోతే పరిస్థితి ఇంకా తీవ్రంగా మారిపోయ్యే అవకాశం కూడా ఉందని కోర్ట్ వారు తెలియజేసారు.

అసలే ప్రభుత్వం కూడా వారిది కాదు దాంతో ఎటు నుండి ఏ రికమండషన్స్ పనిచేయవు అని దృఢ నిశ్చయానికి వచ్చి కోర్ట్ వారి ఆదేశాలకు లొంగి పొయ్యే యోచనలో ఉన్నట్లు సమాచారం.ఇంకా అతని కేసులన్ని తొడతామని నష్టపోయిన అందరికి న్యాయం చేస్తామని కూడా ప్రభుత్వం వెల్లడించింది.చూద్దాం తండ్రి ఉసురు ఎలా వెంటాడ నుందో....

మరింత సమాచారం తెలుసుకోండి: