పిన్ని అంటే అమ్మ తర్వాత అమ్మ అని అమ్మను ఎంతగా గౌరవిస్తామో ఈమెను కూడా అంతే పూజిస్తారు.. అయితే ఇక్కడ కామంతో కళ్ళు మూసుకుపోయి కన్నా కొడుకు కాకపోయినా కొడుకులాంటి వాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కుటుంబ విలువలకు ఆమె చెరిగిపోని మచ్చ తీసుకొచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఈ దౌర్భాగ్యం జరిగింది తమిళనాడులోని.. దిండుగల్‌ జిల్లా వేడచందూర్‌ సమీపం మారంపాడి గ్రామానికి చెందిన తిరావియంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 


పూర్తిగా వావివరసలు మరచి కామంతో కళ్ళు మూసుకుపోయినా ఈ తల్లి కొడుకులు పడకను పంచుకున్నారు. పెళ్లి వయసు రాగానే ఇంట్లో పెళ్లి మాట రావడంతో ఎక్కడ కీప్ గా ఉంచుకున్న పిన్ని అడ్డుగా వస్తుందేమో అని అతి కిరాతకంగా గొంతు నులిమి చంపేశాడు.. ఆమె పేరు అలివేలు.. ఆమెకు పెళ్లయింది.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ, భర్తలో కొన్ని నచ్చలేదని అన్ని తెగించి పిల్లలతో కలిసి వేరుగా ఉంటుంది. 


ఎవరితోనో సంబంధం పెట్టుకుంటే దొరికిపోతానేమో అనుకోని.. తన బావ కొడుకైన పీటర్ తో వరసలు మరచి మరి కామకోరికలు తీర్చుకుంది ఆ కామాంధురాలు. చివరకి ప్రాణాలను కోల్పోయింది. విషయానికొస్తే పీటర్ కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న పిన్ని నాతో నీకు ఏదైనా లోటు ఉందా నేనుండగా వేరే వారితో పెళ్లి అవసరమా అంటూ చొక్కా పట్టుకొని నిలదీసింది. 



దానితో పీటర్ పెళ్ళైయినా కూడా నీతో ఈ సంబంధాన్ని కొనసాగిస్తాను అని ఎంతగా నచ్చచెప్పినా కూడా ఆమె వినలేదు నాకు న్యాయం చెయ్యి అనడంతో పీటర్ ఆమెను బైక్ పై కూర్చోపెట్టుకొని ఎవరూలేని ప్రాంతానికి తీసుకెళ్లాడు.. కాసేపు కామ దాహం తీర్చుకున్నారు. ఇంకా గొడవ ముదరడంతో తన తమ్ముడు, ఫ్రెండ్ ను అక్కడికి రమ్మని పిలిచాడు దానితో ఆమెను వారు ఇద్దరు పట్టుకోగా పీటర్ ఆమెను గొంతు పిసికి చంపేశాడు.. దూరంగా ఈ హత్యను చూసిన వారు అడ్డుకున్నారు కానీ ఆమె అప్పటికే చనిపోయింది. పీటర్ ఫ్రెండ్ మాత్రమే చిక్కాడు.. మిగితా ఇద్దరు పరారీలో ఉన్నారు. పోలీసులు రంగంలో దిగి దర్యాప్తు చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: