రెడ్డి అయితే జగన్ వాళ్ళ అబ్బాయి అవుతాడా.. జగన్ మా అబ్బాయి అంటూ మాజీ మంత్రి టీడీపీ నేత దివాకర్ రెడ్డి ఎపి సీఎం జగన్ పై సంచలన కామెంట్లు చేసాడు.గతంలో జగన్ మూడు నెలల పాలనకు వందకు వంద మార్కులు ఇవ్వాలంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. ఐతే ఇప్పుడేమో వందకు నూట యాబై మార్కులు ఇవ్వాలంటూ కామెంట్లు చేసాడు.


ఒకప్పుడూ జగన్ అంటే ఇది అని  కామెంట్లుచేసిన జేసీ , ఇప్పుడేమో జగన్ మా అబ్బాయి అంటూ ప్రగడాలు పలుకుతున్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన జేసీ జగన్ కు వత్తాసు పలుకుతున్నారు.. అనుభవంలేని పనులను మీద వేసుకొని సతమత పడుతున్నారని ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు. అయన  అనడానికి కూడా ఓ కారణం ఉందిలే.. అందుకే ఆయనకు ఈయన వత్తాసు పలుకుతున్నారు. 


అసలు విషయానికొస్తే.. దివాకర్ ట్రావెల్స్ కు సంబందించిన చాలా బస్సులపై కేసులు ఉన్న సంగతి తెలిసిందే. క్వాలిటీ లేదని అందుకే రోజుకో విధంగా ఏదొక వార్తలో ఇరుక్కుని ప్రమాదాలు తెచ్చిపెడుతున్న సంగతి తెలిసిందే.. అందుకే ఇప్పటికే ౩1 బస్సులను అధికారులు  సీజ్ చేశారు. దాని గురించి ఆయన మాట్లాడుతూ ..  ఆర్టీసీ లో కూడా చిన్న చిన్న లోపలుంటాయ్ వాటికే సీజ్ చేస్తారా అంటూ జేసీ ప్రశ్నించారు..


దివాకరరెడ్డి బస్సెస్ లో పరిమితి కి మించి మందిని ఎక్కించుకుంటున్నారని ఆరోపణలు ఎదుర్కోవడం తో పాటుగా.. అధిక మొత్తంలో టిక్కెట్ కోసం డబ్బులను రాబడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.. ఆర్డీఏ అధికారులు చేపట్టిన తనికీలో  ఆ ఆరోపణలు నిజమని బయటపడ్డాయి..  దానితో ఈ నెల 2౩ బిఅస్సులను ఆర్డీఏ సీజ్ చేసింది..దీనిపై జగన్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: