66 ఏళ్ళ స్వాతంత్ర్య దేశం లో ఎన్నో వేల విశ్వ విద్యాలయాలు ఎన్నో లక్షల కాలేజీ లు ఇంకా ఎన్నో కోర్స్ లు ఎంతో అభివృద్ధి నేర్చుకున్నది శూన్యం ఓటు శక్తి ఎరుగని అజ్ఞానం. దేశాన్ని నడిపించే ఓటు శక్తి ఏంటో మేధావులకే తెలియక పోతే ఇంకా మాములు మనిషి పరిస్థితి ఏంటి? 66 ఏళ్ళు లక్షల కోట్ల అవినీతి ఇది మనం సాదించిన అభివృద్ధి నీ దేశం లో విద్యాలయాలు పెరిగినా దరిద్రం అలాగే ఉంది అంటే నువ్వు ఇంకా అజ్ఞానం లోనే ఉన్నట్టు అని ఎవరో కవి అన్నట్టు గా నిజం ఇదే మనకి ఇంకా ఓటు విలువ ఏంటో తెలియటం లేదు

మరింత సమాచారం తెలుసుకోండి: