ఎన్నికల ప్రచారంలో భాగంగా యుపిఎ రాష్ట్రపతి అభ్యర్ధి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం రాష్ట్రానికి విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శాసనసభా పక్షం స్ధానిక జుబ్లీహాలులో పార్టీ శాసనసభ్యులు, అందుబాటులో ఉన్న ఎంపిలతో ప్రత్యేక సమావేవశాన్ని ఏర్పాటు చేశారు. తన అభ్యర్ధిత్వానికి మద్దతు కొరుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష్యులు చంద్రబాబు నాయుడు, టిఆర్ ఎస్ అధ్యక్షులు కె.చంద్రశేఖరరావు, మజ్లీస్ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ ఇతర పార్టీల ముఖ్యనేతలను కలుసుకోనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: