ఆదర్శంగా నిలవాల్సిన స్కూల్ ప్రిన్సిపల్ దారుణానికి పాల్పడ్డాడు. పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న 30 ఏళ్ల యువతిపై స్కూల్ ప్రిన్సిపల్ అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లోని రాజ్ నగర్ ఎక్సటెన్షన్లో శనివారం చోటు చేసుకుంది.

సదరు ఉపాధ్యాయురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రిన్సిపల్ రాజ్ దీప్ త్యాగీని అరెస్ట్ చేసి... స్టేషన్కు తరలించారు. ప్రిన్సిపల్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.

.

.

మరింత సమాచారం తెలుసుకోండి: