ఇన్నాళ్ళు ఒట్టి తెరాస, వైఎస్ఆర్సిపీ,కాంగ్రెస్లను విమర్శిస్తూ వస్తున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు సరిగ్గా ప్రజా సమస్యలను హైలైట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. జగన్ ఓదార్పు యాత్రతో ముందుకు వెళ్తుంటే బాబు మాత్రం ఎంత సేపూ ఎ/సి చాంబర్లలో కుర్చుని జగన్ ను విమర్శిస్తూ ప్రజలకు దూరమయ్యాడు. విమర్శలను ఇప్పుడూ సందిస్తున్నా వాటాని మోతాదు మిన్చనివ్వట్లేదు . బిసి డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్ మరియు ప్రజలు ఇక్కట్లకు లోనవుతున్న ఇతర సమస్యలను ప్రస్తావిస్తూ తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో సమగ్రంగా వివరిస్తున్నాడు. మొత్తానికి ఈ శైలి వల్ల అటు క్యాడర్ ఇటు ప్రజలు సంతోషిస్తున్నారు . నేను మారాను మీరు మారండి అంటూ బాబు చేస్తున్న ప్రకటనలు ఇప్పుడు మెల్లగా ప్రజలలోకి చొచ్చుకు వెళుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: