ఈ నెల 26వ తేదీన భారత్ ఆస్ట్రేలియా మధ్య గురువారం జరిగే ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్  ఆమె సందడి చేయనుంది.తన బాయ్ ఫ్రెండ్ విరాట్ కోహ్లీకి టీమిండియాకు మద్దతు ఇచ్చేందుకు ఆ భామా మణి సిడ్నీలో వాలింది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్  ధోనీ సేన సెమీ ఫైనల్‌కు చేరుకున్న నేపథ్యంలో జట్టు సభ్యుల భార్యలు, ప్రియురాళ్లు వారితో ఉండేందుకు బిసిసిఐ అనుమతి ఇచ్చింది.


భారత్ ఆస్ట్రేలియా మధ్య



టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌తో కలిసి ఆ విరాట్ కోహ్లీ అనుష్క జంట భారతీయ రెస్టారెంట్‌లో భోజనానికి వెళ్లిందని ప్రచారం సాగుతోంది. గతంలో ఓసారి విరాట్ కోహ్లీ స్టాండ్స్‌లో ఉన్న తన ప్రేయసి అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చి సంచలనం సృష్టించాడు. సిడ్నీ స్టేడియంలో మరోసారి కోహ్లీకి తన ప్రేయసికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చే అవకాశాన్ని తీసుకుంటాడా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: