వరల్డ్ కప్ 2015 లో ఇప్పటి వరకు గెలుపే లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళ్తున్న టీమ్ ఇండియా  సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. ఫైనల్‌ను తలపించే రీతిలో మరో ఫైనల్ మ్యాచ్ అన్నట్లుగా ఈ రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు ఇప్పటికే తమ అస్త్రశస్ర్తాలతో సిద్ధమైయ్యాయి. టీమ్ లో కూడా ఎలాంటి మార్పులు చేయకుండా రెండు జట్లు బరిలో దిగాయి. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాంటింగ్ ఎంచుకుంది.


వరల్డ్ కప్ 2015 భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 


భారత జట్టు సభ్యులు:

 మహేందర్‌సింగ్ ధోనీ, రవిచంద్రన్ అశ్విన్, స్టువర్టు బిన్నీ, శిఖర్‌ధావన్, జడేజా, విరాట్‌కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, పాటిల్, రహానే, రైనా, అంబటి రాయుడు, రోహిత్‌శర్మ, మోహిత్‌శర్మ, ఉమేశ్ యాదవ్.

ఆస్ట్రేలియా జట్టు సభ్యులు:

 క్లార్క్, బెయిలీ, కుమిన్స్, దోర్టీ, ఫాల్కనర్, పించ్, హెడిన్, హజిల్‌వుడ్, జాన్సన్, మార్ష్, మాక్స్‌వెల్, స్మిత్, స్టార్క్, వార్నర్, వాట్సన్.


మరింత సమాచారం తెలుసుకోండి: