ప్రస్తుత సమాజం ఎలా ఉంది అంటే ఆస్థి కోసం సొంత వారినే  హత్తం చేసే విదంగా మారింది.ఇలాంటి సంఘటన కేరళలోని కోచికోడ్ లో జరిగింది. ఇది రియల్ స్టోరీ ఇలా చేశారు అంటే ఏవరు నమ్మడం లేదు కదా ఐతే ఈ విషయం గురించి మీకీ తెలియాల్సిందే. ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులనే ఒకరి తర్వాత మరో ఒకరిని పక్క  ప్లాన్లతో హత్య చేసిన మాయలేడీ కేసును పోలీసులు తెలుసుకున్నారు.ఇదంతా 14 ఏళ్ల వ్యవధిలో తన రెండో భర్త సాయంతో మహిళ ఈ హత్యలను చేసినట్టు తెలిసి పోలీసులే షాక్ అయ్యారు అంటే నమ్మండి.


కేరళలోని కోచికోడ్ లో  జరిగిన 2002 నుంచి 2016 వరకు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తుల హత్య మిస్టరీని కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కనిపెట్టారు. అనుమానాస్పదంగా మరణించిన కుటుంబంలోని ఆరుగు వ్యక్తుల హత్యకు ఆ ఇంటి కోడలే కారణం అని తేల్చి చేప్పారు.


కేరళకు చెందిన జోలీ అనే ఓ ఇంటి కోడలు ఈ హత్యలను పక్క ప్లాన్లతో చేసింది. 2002లో జోలి అత్త అయిన రిటైర్డ్ టీచర్ అన్నమ్మ థామస్ అనే మహిళ కుప్పకూలి చనిపోయింది. ఆమెది సహజమరణంగా కుటుంబ సభ్యులు  భావించారు. కానీ  ఆ తర్వాత  అదే ఇంట్లో జోలి అత్త భర్త టామ్ థామస్ గుండె పోటుతో మరణించడం జరిగింది. 2011లో జోలి భర్త రాయ్ థామస్ కూడా ఇదే నేపథ్యంలో మరణించారు. ఇక 2014లో అత్త సోదరుడు మాథ్యూ కూడా ఇలాగే మరణించడం జరిగింది. ఇక 2016లో వారి బంధువుల కుమార్తె రెండేళ్ల అల్ఫాన్సా కూడా గుండెపోటుతో కుప్పకూలి పోయింది.


 ఈ హత్యలను కోడలు జోలి చేసిందనే విమర్శలు కూడా  వచ్చాయి. జోలి వారి కుటుంబ ఆస్తిని తన పేరున మార్పిడి చేసుకుంది. అయితే జోలి మామ టామ్ చిన్నకుమారుడు అమెరికాలో ఉండగా.. ఈ మరణాలపై అనుమానం వచ్చి క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సెనైడ్ సాయంతోనే జోలి ఈ ఘటన లాంటికీ కారణం అని తెలిపారు.ఇలా ఆస్తి కోసం సొంత అత్తా మామలు కట్టుకున్న భర్త వారి కుటుంబ సభ్యులందరినీ చంపిన కోడలు అని తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: