ఉ!! 5 గంటల సమయానికి  సర్వదర్శనం కోసం 08 కంపార్టమెంట్స్ లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 05  గంటల సమయం  పడుతుంది. కాలినడక మార్గం అలిపిరి-14000, శ్రీవారిమెట్టు-6000, మంది భక్తులకి మాత్రమే దివ్యదర్శనం. కాలినడకన తిరుమలకి  చేరుకున్న భక్తులను ఉ: 8  గంటల తరువాత వారికిచ్చిన సమయానికి దర్శనానికి అనుమతిస్తారు.


నిన్న సెప్టెంబర్ 14.09.17 న 58,480 మంది భక్తులకి స్వామివారి ధర్శనభాగ్యం కలిగినది. నిన్న 23,414 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు నిన్న మివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు  ₹:2.48కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: