ఓం నమో వేంకటేశాయ!! ఈరోజు బుధవారం 6.12.2017 ఉ!! 5 గంటల సమయానికి....
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.
స్వామి దర్శనం కోసం 2 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు.
సర్వదర్శనానికి 6 గంటల  సమయం పడుతుంది.
కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.
ప్రత్యేక ప్రవేష దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.
నిన్న డిసెంబర్ 5 న 66,187 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.

Image result for ttd samacharam

‌ ‌
నిన్న 23,757 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.52కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: