తిరుమల సమాచారం  ఓం...నమో...శ్రీవేంకటేశాయా!!! 
          🔔 తిరుమల దర్శనం 🔔
👉ఈరోజు తేదీ  24.02.2018 శనివారం ఉదయం 6 గంటల సమయానికి,
👉సర్వదర్శనం కోసం 6 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
👉కంపార్టమెంట్లలోని భక్తులు ఉదయం 9-10 గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు
👉కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు 
👉స్లాట్స్ మేరకు ఉ. 8 గం.తరువాత నేరుగా దివ్యదర్శనానికి అనుమతిస్తారు
👉ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులు ఉదయం 8 గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును.
     
👉నిన్న ఫిబ్రవరి 23 న 61,503 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం  లభించినది.
‌ ‌
👉నిన్న 26,115 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
👉నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 2.63 కోట్లు.
👉నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకుభక్తులు అందించిన విరాళాలు. 
అన్నప్రసాదం ట్రస్టు: ₹ 14.00 లక్షలు.
గోసంరక్షణ ట్రస్టు: ₹ 1.00 లక్షలు.
ప్రాణదాన ట్రస్టు: ₹ 1.50 లక్షలు.
ఓం..నమో..శ్రీవేంకటేశాయా!!! 


మరింత సమాచారం తెలుసుకోండి: