తిరుమల సమాచారం ఓం నమో వేంకటేశాయ!!  ఈ రోజు బుదవారం 04.04.2018 ఉ!! 5 గంటల సమయానికి తిరుమల°:19° - 32°, నిన్న 68,232 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది. • ఈరొజు వైకుంఠం 'Q' కాంప్లెక్స్ లో 02 కంపార్ట్మెంట్స్ లలో శ్రీవారి భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. • సర్వదర్శనానికి 04 గంటల సమయం పట్టవచ్చు.

Image result for ttd devasthanam

• ప్రత్యేక దర్శనం (₹: 300) వారికి 02 గంటల సమయం పడుతుంది. • శ్రీవారి నడక మార్గమున అర్థరాత్రి 12:00 గంటల నుండి అలిపిరి 14, శ్రీవారిమెట్టు 6 వేల ‌‌‌‌ దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయబడును, మొత్తం 20 వేల టోకెన్లు పూర్తియిన తరువాత వచ్చే భక్తులు సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాలి •

కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులను ఉ: 08 గంటల తరువాత దర్శనానికి అనుమతిస్తారు. • నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:3.56 కోట్లు. • నిన్న 23,244 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: