దివ్యదర్శనం *(20వేలు)* కోటా పూర్తి అయిన తరువాత వచ్చే భక్తులు, సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది, *దివ్యదర్శనం* టోకెన్ పొదిన భక్తులను ఉ: *08* గంటల తరువాత వారికి కేటాయించిన సమయానికి దర్శనానికి అనుమతిస్తారు. నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు *₹:3.07* కోట్లు. నిన్న *37,617* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు... నేడు *నాధనీరాజనం* లో అమెరికా కి చెందిన శైలా గణేష్ చే *కూచిపూడి* (సా: 6 నుండి 7.30): *అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.*ఉదయం:* 8.00 నుండి 9.00 *సింహ వాహనం* *రాత్రి:* 8.00 నుండి 9.00 *ముత్యపుపందిరి వాహనం*
దివ్యదర్శనం *(20వేలు)* కోటా పూర్తి అయిన తరువాత వచ్చే భక్తులు, సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది, *దివ్యదర్శనం* టోకెన్ పొదిన భక్తులను ఉ: *08* గంటల తరువాత వారికి కేటాయించిన సమయానికి దర్శనానికి అనుమతిస్తారు. నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు *₹:3.07* కోట్లు. నిన్న *37,617* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు... నేడు *నాధనీరాజనం* లో అమెరికా కి చెందిన శైలా గణేష్ చే *కూచిపూడి* (సా: 6 నుండి 7.30): *అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.*ఉదయం:* 8.00 నుండి 9.00 *సింహ వాహనం* *రాత్రి:* 8.00 నుండి 9.00 *ముత్యపుపందిరి వాహనం*