ఓం నమో వేంకటేశాయ


* ఈరోజు బుధవారం 17-10-2019 ఉదయం 5 గంటల  సమయానికి.


* తిరుమలలో  భక్తుల రద్దీ సాధారణం....


* శ్రీవారి దర్శనానికి 07 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు.......
 

* శ్రీవారి  సర్వ దర్శనానికి 06 గంటల సమయం పడుతోంది.....


* ప్రత్యేక ప్రవేశ (₹-300) దర్శనానికి 02 గంటల సమయం పడుతోంది....


* కాలినడక, టైమ్ స్లాట్ సర్వ దర్శనాలకు 03  గంటల సమయం పడుతోంది.....


* కాలినడక వచ్చే భక్తులకు అర్ధరాత్రి 12 గంటల నుంచి అలిపిరి వద్ద 14వేలు, శ్రావారి మెట్టు వద్ద 6 వేల దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయబడును


* నిన్న  అక్టోబర్ 16 న 72,020 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది...


* 28,062 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.


‌ ‌
* నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 2.05 కోట్లు...



శ్రీవేంకటేశ్వర సుప్రభాతం


!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!


తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి 





మరింత సమాచారం తెలుసుకోండి: