# శ్రీ  వేదవ్యాస వేద పాఠశాల, నాగోల్  విద్యార్ధుల వేదపఠనంతో  భక్తీ కోటి దిపోత్సవం ప్రారంభం అయ్యింది.


# ఆ తర్వాత ప్రాంగణంలోని మహశివ లింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు.


# గాయత్రి నారాయణ బృందంచే  శ్రీ లలితా సహస్రనామస్తోత్ర పారాయణం.


# శ్రీ మాడుగుల నాగఫణి శర్మ భక్తులను ఉద్దేశ్యించి ప్రసంగించారు.


# కొండగట్టు ఆంజనేయస్వామికి కోటి తమలపాకుల అర్చన నిర్వహించారు.


# ప్రాంగణంలోని చౌకిలపై ఆంజనేయ విగ్రహాలకు భక్తులచే కోటి తమలపాకుల అర్చన.


# ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణం నిర్వహించారు.


# పల్లకీలపై కొండగట్టు ఆంజనేయస్వామి, ఒంటిమిట్ట ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహించారు. పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, మైసూరు అవధూత దత్తపీఠం పీఠాధిపతి అతిథి... జస్టిస్ మానవేంద్రనాధ్ రాయ్, ఆంద్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి. సిటీ మొత్తం నుండి ఎంతోమంది భక్తు శ్రద్ధలతో ఈ దీపొత్సవంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జరిగే కార్తికమాసం భక్తి కోటి దీపోత్సవం ఈ సంవత్సరం మరింత శోభాయమానంగా జరుగుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: