హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో
నవంబర్ 3 నుంచి 18వ తేదీ వరకూ జరనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ప్రతి రోజూ సాయంత్రం ఐదున్నర గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది.
నవంబర్ 3 నుంచి అంగరంగ వైభవంగా ఎన్టీవీ-కోటి దీపోత్సవంఎన్టీవీ చైర్మన్ నరేంద్ర
చౌదరి,కార్తీక మాసం సందర్భంగా భక్తి
టీవీ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే
కోటి దీపోత్సవం కార్యక్రమం హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు.
శ్రీ వ్రతధరజీయర్ వేద గురుకులం విద్యార్ధుల వేదపఠనంతో భక్తీ
కోటి దిపోత్సవం ప్రారంబం అయ్యింది. ఆ తర్వాత ప్రాంగణంలోని మహశివ లింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు .అన్నమయ్య సంకీర్తనార్చన
తిరుమల శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు.
పల్లకీలపై
తిరుమల ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహించారు. పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ,విశాఖ శారదా పీఠం పీఠాధిపతి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ,విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి అతిధులు, జోగినిపల్లి
సంతోష్ కుమార్ ,టిఆర్ఎస్
రాజ్యసభ సభ్యులు, సియం .రమేష్ ,బిజేపి
రాజ్యసభ సభ్యులు,
సుజనా చౌదరి ,ఎంపీ,రాజ్యసభ పాల్గొన్నారు.