తిరుమల సమాచారం
ఓం నమో వేంకటేశాయ
* ఈరోజు బుధవారం 29-01-2020 ఉదయం 5 గంటల సమయానికి,తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..
* శ్రీవారి సర్వ దర్శనానికి 1 కంపార్ట్ మెంట్ లలో వేచి ఉన్న భక్తులు..
* శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది....
* ప్రత్యేక ప్రవేశ దర్శనం (300/-), టైమ్ స్లాట్ సర్వదర్శనం, కాలినడక దర్శనాలకు 3 గంటల సమయం పడుతోంది....
* నిన్న జనవరి 28 వ తేదిన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 67,916 మంది...
* నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 2.90 కోట్లు..
వేంకటేశ్వర సుప్రభాతం
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్.
తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది కావున లెమ్ము స్వామి.