తిరుమల సమాచారం

 

ఓం నమో వేంకటేశాయ

 

* ఈరోజు బుధవారం 29-01-2020 ఉదయం 5 గంటల  సమయానికి,తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

 

* శ్రీవారి సర్వ దర్శనానికి 1 కంపార్ట్ మెంట్ లలో వేచి ఉన్న భక్తులు..
 

*  శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది....

 

*  ప్రత్యేక ప్రవేశ దర్శనం (300/-), టైమ్ స్లాట్ సర్వదర్శనం, కాలినడక దర్శనాలకు 3 గంటల సమయం పడుతోంది....


*   నిన్న జనవరి 28  వ తేదిన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు  67,916 మంది...
‌ ‌
* నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 2.90 కోట్లు..

 

వేంకటేశ్వర సుప్రభాతం

 

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌.

 

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది కావున లెమ్ము స్వామి.

మరింత సమాచారం తెలుసుకోండి: