గుడిగంటలూ, శంఖనినాదాలు, మంత్రాలూ మనిషిలో వినికిడి శక్తిని ఉధృతం చేస్తాయి. భగవంతునికి అర్పించే పుష్పాల్లోని సువాసనలు ఘ్రాణశక్తిని తట్టిలేపుతాయి.
స్వామి ప్రసాదంలో రోజు వారి మనం వాడనివి ఉదాహరణకు పచ్చకర్పూరం వంటివి వేస్తారు. మనిషి ఆలోచనలను పెంచి ధర్మ మార్గం వైపు తీసుకెళ్ళే శక్తి ప్రసాదంలో ఉంది.
నుదటున పెట్టుకొనే చందనపు బొట్టు చెవిలో పెట్టుకొనే తులసి వల్ల రక్తప్రసరణ పెరిగి శరీరం ఆరోగ్యవంతమవుతుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: