ఉ!! 5 గంటల సమయానికి, సర్వదర్శనం కోసం 02  కంపార్టమెంట్స్ లలో భక్తులు  ‌స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 05 గంటల సమయం ‌పడుతుంది. కాలినడక మార్గం ‌‌‌‌  అలిపిరి-14000, శ్రీవారిమెట్టు-6000, మంది భక్తులకి మాత్రమే దివ్యదర్శనం.కాలినడకన తిరుమలకి  చేరుకున్న భక్తులను ఉ: 8  గంటల తరువాత  వారికిచ్చిన సమయానికి   దర్శనానికి అనుమతిస్తారు. నిన్న సెప్టెంబర్ 04.09.17 న  74,431 మంది భక్తులకి  స్వామివారి ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌
నిన్న 28,237 మంది భక్తులు స్వామివారికి  తలనీలాలు సమర్పించి  మొక్కు చెల్లించుకున్నారు నిన్న స్వామివారికి హుండీలో  భక్తులు సమర్పించిన నగదు ₹:3.22కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: