తిరుమల సమాచారం  ఈరొజ శుక్రవారం 08. 09 .2017 ఉ!! 5 గంటల సమయానికి, సర్వదర్శనం కోసం 09 కంపార్టమెంట్స్ లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 06 గంటల సమయం పడుతుంది కాలినడక మార్గం అలిపిరి-14000,శ్రీవారిమెట్టు-6000, మంది భక్తులకి మాత్రమే దివ్యదర్శనం. కాలినడకన తిరుమలకి చేరుకున్న భక్తులను ఉ: 8 గంటల తరువాత వారికిచ్చిన సమయానికి దర్శనానికి అనుమతిస్తారు. 


నిన్న సెప్టెంబర్ 07.09.17 న 62,977 మంది భక్తులకి స్వామివారి ధర్శనభాగ్యం కలిగినది. నిన్న 27,260 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారునిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.16కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: