తిరుమల సమాచారం : 11. 09 .2017 ఉ!! 5 గంటల సమయానికి, సర్వదర్శనం కోసం 02 కంపార్టమెంట్స్ లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 04 గంటల సమయం
పడుతుంది.కాలినడక మార్గం అలిపిరి-14000,శ్రీవారిమెట్టు-6000,మంది భక్తులకి మాత్రమే దివ్యదర్శనం. కాలినడకన తిరుమలకి చేరుకున్న భక్తులను ఉ: 8 గంటల తరువాత వారికిచ్చిన సమయానికి
దర్శనానికి అనుమతిస్తారు. 

నిన్న సెప్టెంబర్ 10.09.17 న 84,147 మంది భక్తులకి స్వామివారి ధర్శనభాగ్యం కలిగినది. నిన్న 29,751 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.71కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: