తిరుమల తాజాసమాచారం నిన్న శ్రీవారి 68,664 మంది భక్తులు దర్శించుకున్నారు.తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ. 2 కంపార్టు మెంట్లలో వేచిఉన్న భక్తులు.శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం.8 గంటల తర్వాత నడకమార్గం భక్తులను దర్శనానికి అనుమతించనున్న అధికారులు.నడకమార్గం భక్తులకు 3 గంటల సమయం.ప్రత్యేక ప్రవేశ దర్శనం 2 గంటలు.⚜నిన్న శ్రీవారి హూండీ ఆదాయం 2.76 కోట్లు.



మరింత సమాచారం తెలుసుకోండి: