నిన్న శ్రీవారి 73,407 మంది భక్తులు దర్శించుకున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.
18 కంపార్ట్ మెంట్లు వేచిఉన్న భక్తులు.
శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటల సమయం.
బ్రహ్మోత్సవాల సందర్బంగా దివ్యదర్శనం రద్దు.
పరిమిత సంఖ్యలో 300 రూపాయల శీఘ్రదర్శనం టికెట్లు.
నిన్న శ్రీవారి హూండీ ఆదాయం 2.38 కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: