ఈరోజు తేదీ  11.11.2017 శనివారం ఉదయం 5 గంటల సమయానికి,సర్వదర్శనం కోసం 4 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు స్లాట్స్ మేరకు ఉ.8 గం. 
తరువాత నేరుగా 1 గంటలలోదివ్య దర్శనం పూర్తవుతుంది ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులకు 02 గంటల సమయం పడుతుంది.
     
నిన్న నవంబరు 10 న 60,784 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.‌నిన్న 29,368 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి భక్తులు హుండీ ద్వారా సమర్పించిన *నగదు కానుకలు ₹2.45 కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: