• ఈరొజు సోమవారం  04.12.2017 ఉ!! 5 గంటల సమయానికి,
• నిన్న 67,760 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.
• సర్వదర్శనం ద్వారా స్వామిని దర్శించుకోదలచిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 06 కంపార్మెంట్ట్ లలొ వేచి  ఉన్నారు.
• సర్వదర్శనానికి  05 గంటల సమయం  పట్టవచ్చు.
• ప్రత్యేక దర్శనం (₹: 300)  వారికి 02 గంటల సమయం పడుతుంది.
• కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులను ఉ: 08 గంటల తరువాత  దర్శనానికి అనుమతిస్తారు.
‌ ‌
• నిన్న 28,397 మంది  భక్తులు స్వామివారికి  తలనీలాలు సమర్పించి  మొక్కు చెల్లించుకున్నారు.
• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.46కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: