ఓం నమో వేంకటేశాయ!! ఈరోజు మంగళవారం 5.11.2017  ఉ!! 5 గంటల సమయానికి....
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.స్వామి దర్శనం కోసం 2 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు.
సర్వదర్శనానికి 3 గంటల  సమయం పడుతుంది.
కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.
ప్రత్యేక ప్రవేష దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
నిన్న డిసెంబర్ 4 న 67,265 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌
నిన్న 28,493 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.69కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: