తిరుమల సమాచారం ****ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రొజు గురువారం   11.01.2018    ఉ!! 5 గంటల సమయానికి,
• నిన్న 63,870 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.
• వైకుంఠం 'Q' కాంప్లెక్స్ లో 04 కంపార్ట్ మెంట్స్ లల్లో  భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు.
• సర్వదర్శనానికి 06 గంటల సమయం పట్టవచ్చు.
• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.69 కోట్లు.
• నిన్న 20,359 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: