తిరుమల సమాచారం ఓం నమో వేంకటేశాయ!! 
ఈ రోజు శనివారం 13.01.2018 ఉ!! 5 గంటల సమయానికి,


🕉 నిన్న 55,963 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.
🕉 వైకుంఠం 'Q' కాంప్లెక్స్ లో 05 కంపార్ట్ మెంట్స్ లల్లో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు.
🕉 సర్వదర్శనానికి 04 గంటల  సమయం పట్టవచ్చు.
🕉 నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు  ₹:2.09 కోట్లు.
🕉 నిన్న 22,339 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: