ఓం...నమో...వేంకటేశాయా... 🔔 తిరుమల దర్శనం 🔔
👉ఈరోజు తేదీ  05.02.2018  సోమవారం ఉదయం 5 గంటల సమయానికి,
👉సర్వదర్శనం కోసం 2 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు
👉సర్వదర్శనానికి 4-5 గంటల సమయం పడుతుంది.
👉కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు 
👉స్లాట్స్ మేరకు ఉ.8 గం. తరువాత నేరుగా దర్శనానికి అనుమతిస్తారు
👉ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులకు 1 గంటల సమయం పడుతుంది.
👉నిన్న ఫిబ్రవరి 04 న 68,282 మంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం లభించినది.

Image result for ttd devasthanam

‌ ‌
👉నిన్న 25,562 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
👉నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 3.08 కోట్లు.
👉నిన్న స్వామివారి వివిధ ట్రస్టులకు అందిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు: ₹ 3.00 లక్షలు ఆరోగ్యవరప్రసాదిని ట్రస్టు: ₹ 2.50 లక్షలు
ఓం...నమో...వేంకటేశాయా... 


మరింత సమాచారం తెలుసుకోండి: