తిరుమల సమాచారం ఓం నమో వేంకటేశాయ!! ఈ రోజు మంగళవారం *12.06.2018* ఉ!! 5 గంటల సమయానికి, నిన్న *85,686* మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో గదులన్నీ భక్తులతో నిండినది, సర్వదర్శనం కోసం భక్తులు బైట వేచియున్నారు, ఈ సమయం సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులు *24* గంటల తరువాత శ్రీవారి దర్శనానికి వెళ్ళవచ్చును.ప్రత్యేక దర్శనం (₹: 300) వారికి *02* గంటల సమయం పట్టవచ్చును.
Image result for ttd devasthanam
శ్రీవారి నడక మార్గమైన అలిపిరి *(14 వేలు)* శ్రీవారి మెట్టు *(6 వేలు)* ‌‌‌‌ *దివ్యదర్శనం* టోకెన్లు మాత్రమే జారీ చేయబడును, దివ్యదర్శనం *(20వేలు)* కోటా పూర్తి అయిన తరువాత వచ్చే భక్తులు, సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది, *దివ్యదర్శనం* టోకెన్ పొదిన భక్తులను ఉ: *08* గంటల తరువాత వారికి కేటాయించిన సమయానికి దర్శనానికి అనుమతిస్తారు.నిన్న *33,035* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు *₹:3.72* కోట్లు...
Image result for ttd devasthanam


మరింత సమాచారం తెలుసుకోండి: