తిరుమల శ్రీవారి సమాచారం ఓం నమో వేంకటేశాయ!! ఈ రోజు శుక్రవారం *15.06.2018* ఉ!! 5 గంటల సమయానికి, 🕉 నిన్న *75,963* మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.🕉 వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో *19* గదుల్లో‌ భక్తులు సర్వదర్శనం కోసం వేచియున్నారు,🕉 ఈ సమయం సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులు *18* గంటల తరువాత శ్రీవారి దర్శనానికి వెళ్ళవచ్చును.🕉 ప్రత్యేక దర్శనం (₹: 300) వారికి *02* గంటల సమయం పట్టవచ్చును.🕉 శ్రీవారి నడక మార్గమైన అలిపిరి *14 వేలు* శ్రీవారి మెట్టు *6 వేలు* ‌‌‌‌

Image result for ttd darshanam

*దివ్యదర్శనం* టోకెన్లు మాత్రమే జారీ చేయబడును, 🕉 దివ్యదర్శనం *(20వేలు)* కోటా పూర్తి అయిన తరువాత వచ్చే భక్తులు, సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. 🕉 *దివ్యదర్శనం* టోకెన్ పొదిన భక్తులను ఉ: *08* గంటల తరువాత వారికి కేటాయించిన సమయానికి దర్శనానికి అనుమతిస్తారు.🕉 నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు *₹:2.43* కోట్లు...

Image result for ttd darshanam

మరింత సమాచారం తెలుసుకోండి: