తిరుమల శ్రీవారి సమాచారం  ఓం...నమో...వేంకటేశాయా... తిరుమల దర్శనం ఈరోజు తేదీ *20.06.2018* *బుధువారం* ఉదయం *6* గంటల సమయానికి, సర్వదర్శనం కోసం *అన్ని కంపార్టమెంట్లలు నిండిపోయాయి* క్యూ లైన్లో భక్తులు నిరీక్షిస్తున్నారు.
Image result for ttd devasthanam

కంపార్టమెంట్లలోని భక్తులకు సుమారుగా *24* గంటల సమయంలోపు స్వామివారినిదర్శనం పూర్తయి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు.కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *స్లాట్స్* కేటాయిస్తారు స్లాట్స్ మేరకు *ఉ.9 గం.* తరువాత నేరుగా దర్శనానికిఅనుమతిస్తారు.కాలి నడకద్వారా వచ్చు *స్లోట్స్ కలిగి ఉన్న* భక్తులకు సుమారుగా *3-4* గం!! సమయం పట్టవచ్చు.స్లోట్స్ ద్వారా సర్వ దర్శనానికి వచ్చే భక్తులకు సుమారుగా *7-8* గం!! సమయంలో శ్రీవారిని దర్శించుకోవచ్చు.ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులకు *3* గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చు. నిన్న జూన్ *19* తేదీన *82.899* మంది భక్తులకు స్వామి వారిదర్శనభాగ్యం లభించినది.‌ ‌నిన్న సుమారుగా *30,350* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹2.92* కోట్లు.*బుధవారం ప్రత్యేక ఓం...నమో...వేంకటేశాయా...

Image result for ttd devasthanam

మరింత సమాచారం తెలుసుకోండి: