*ఓం నమో వేంకటేశాయ!!*• ఈ రోజు సోమవారం *25.06.2018* ఉ!! 5 గంటల సమయానికి _తిరుమల°:23C° - 29C°,_• నిన్న *92,767* మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.• వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో *26* గదుల్లో భక్తులు, సర్వదర్శనం కోసం వేచియున్నారు.

Image result for tirumala tirupati devasthanam

ఈ సమయం సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులు *24* గంటల తరువాత శ్రీవారి దర్శనానికి వెళ్ళవచ్చును.• ప్రత్యేక దర్శనం (₹: 300) వారికి *02* గంటల సమయం పట్టవచ్చును.• శ్రీవారి నడక మార్గమైన అలిపిరి *14 వేలు* శ్రీవారి మెట్టు *6 వేలు* ‌‌‌‌ *దివ్యదర్శనం* టోకెన్లు మాత్రమే జారీ చేయబడును, • దివ్యదర్శనం *(20వేలు)* కోటా పూర్తి అయిన తరువాత వచ్చే భక్తులు, సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది,• *దివ్యదర్శనం* టోకెన్ పొదిన భక్తులను ఉ: *08* గంటల తరువాత వారికి కేటాయించిన సమయానికి దర్శనానికి అనుమతిస్తారు.

Image result for tirumala tirupati devasthanam

నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు *₹:3.07* కోట్లు.• నిన్న *37,617* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.• నేడు *నాధనీరాజనం* లో అమెరికా కి చెందిన శైలా గణేష్ చే *కూచిపూడి* _(సా: 6 నుండి 7.30)_*_అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా:_**ఉదయం:* * 8.00 నుండి 9.00 *సింహ వాహనం**రాత్రి:* * 8.00 నుండి 9.00 *ముత్యపుపందిరి వాహనం*

మరింత సమాచారం తెలుసుకోండి: