తిరుమల సమాచారం *ఓం నమో వేంకటేశాయ!!* ఈ రోజు బుదవారం *27.06.2018* ఉ!! 5 గంటల సమయానికి  తిరుమల°:23C° - 29C°,_• నిన్న *79,124* మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.
Image result for ttd devasthanam
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో *18* గదుల్లో భక్తులు, సర్వదర్శనం కోసం వేచియున్నారు,• ఈ సమయం సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులు *15* గంటల తరువాత శ్రీవారి దర్శనానికి వెళ్ళవచ్చును.• ప్రత్యేక దర్శనం (₹: 300) వారికి *02* గంటల సమయం పట్టవచ్చును.• శ్రీవారి నడక మార్గమైన అలిపిరి *14 వేలు* శ్రీవారి మెట్టు *6 వేలు* ‌‌‌‌ *దివ్యదర్శనం* టోకెన్లు మాత్రమే జారీ చేయబడును, • దివ్యదర్శనం *(20వేలు)* కోటా పూర్తి అయిన తరువాత వచ్చే భక్తులు, సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది,• *దివ్యదర్శనం* టోకెన్ పొదిన భక్తులను ఉ: *08* గంటల తరువాత వారికి కేటాయించిన సమయానికి దర్శనానికి అనుమతిస్తారు.• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు *₹:2.64* కోట్లు.• నిన్న *29,294* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
Image result for ttd devasthanam
• నేడు *నాధనీరాజనం* లో పూణే కి చెందిన డా!! మంజరి అలెగాంకార్ చే *హిందుస్తానీ వోకల్* _(సా: 6 నుండి 7.30)_*_అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో (23rd - 1st) భాగంగా:_**ఈరొజు ఉదయం:* * 8.00 నుండి 9.00 *మోహినీ అవతారం**ఈరొజు రాత్రి:* * 8.00 నుండి 9.00 *గరుడ వాహనం*


మరింత సమాచారం తెలుసుకోండి: