సోమవారం ఉ!! 5 గంటల సమయానికి, స్వామి దర్శనం కోసం ౦౮ కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 04 గంటల సమయం పడుతుంది. నిన్న అక్టోబర్ 15న 83,706 మంది భక్తులకి స్వామివారి ధర్శనభాగ్యం కలిగినది.‌ ‌ నిన్న 38,857 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.86కోట్లు.

Image result for ttd samacharam


మరింత సమాచారం తెలుసుకోండి: