మీరు ఉదయం లేవగానే  భగవన్నామం స్మరించాలి. దీని వలన మీ మనస్సును పరిశుద్ధమౌతుంది. ధ్యానం చేసినపుడు జ్యోతిధ్యానం చాలా శ్రేష్ఠం.

 

అది మీ మనోనియంత్రణకు ఎంతగానో సహకరిస్తుంది.  భగవద్వాణి భయటనుండి వినిపించేది కాదు. అంతరంగం నుండే అది మీకు వినిపిస్తుంది.

 

సాధన వలన అంతర్వాణిని మీరు ఎంత స్పష్టంగా వినగలుగుతారో భగవదనుగ్రహానికి ,   మోక్షానికి మీరు అంత సమీపానికి వెలుతున్నట్టు. చెప్పుచున్నాను వినండి!!   మీ చివరి శ్వాస వీడే సమయంలో కోరికలు మిగిలి ఉండడమే మరణం.

 

మీ సమస్త కోరికలు హరించుకుపోయి శ్వాస మిగిలి ఉండడడమే మోక్షం. కనుక కోరికలు తగ్గించుకుని భగవంతునిపై ప్రేమను పెంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: