ఓం నమో వేంకటేశాయ!!


• ఈ రోజు బుదవారం,25.09.2019 ఉదయం 6 గంటలసమయానికి,స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 19 గదులలో భక్తులు వేచియున్నారు.


 • ఈ సమయం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు14 గంటలు పట్టవచ్చును.


• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 2.99 కోట్లు.


• నిన్న 28,188 మంది భక్తులు స్వామి వారికి  తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.


• నిన్న 78,125 మంది భక్తుల కు కలియుగ దైవం  శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.


•  శీఘ్రసర్వదర్శనం(SSD),  ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్  ₹:300/-), దివ్యదర్శనం   (కాలినడక) వారికి శ్రీవారిదర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.


వయోవృద్దులు మరియు దివ్యాంగులకు ప్రత్యేయకంగా ఏర్పాటు  చేసిన కౌంటర్ ద్వారా ఉ:10 గంటలకి (750) మ: 2 గంటలకి (750) ఇస్తారు.


చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు:


• సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు ఉ: 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు,


మరింత సమాచారం తెలుసుకోండి: