ఓం నమో వేంకటేశాయ!!


• ఈ రోజు సోమవారం,07.10.2019 ఉదయం 7 గంటల సమయానికి తిరుమల: 19C°-26℃°.


• నిన్న 85,130 మంది భక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.


• నిన్న 47,640 మంది భక్తులు స్వామి వారికి  తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.


• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని గదులు భక్తులతో నిండినది, భక్తులు బైట వేచియున్నారు.


 • ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 24 గంటలు పట్టవచ్చును.


• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 2.93 కోట్లు.


గమనిక:


•  శ్రీవారి బ్రహ్మోత్సవం నేపద్యంలో ప్రత్యేక దర్శనాలు/విఐపి సిఫార్సు రద్దు.


శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ  వివరాలు:


07/10/19:
• ఉదయం 7గంటల నుండి రధోత్సవము
• రాత్రి 8గంటల నుండి 10వరకు అశ్వవాహనము


08/10/19:
• ఉదయం 6గంటల నుండి చక్రస్నానము
• రాత్రి 7గంటల నుండి ధ్వజావరోహణము


మరింత సమాచారం తెలుసుకోండి: