ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రోజు సోమవారం,07.10.2019 ఉదయం 7 గంటల సమయానికి తిరుమల: 19C°-26℃°.
• నిన్న 85,130 మంది భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది.
• నిన్న 47,640 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని గదులు భక్తులతో నిండినది, భక్తులు బైట వేచియున్నారు.
• ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 24 గంటలు పట్టవచ్చును.
• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 2.93 కోట్లు.
గమనిక:
• శ్రీవారి బ్రహ్మోత్సవం నేపద్యంలో ప్రత్యేక దర్శనాలు/విఐపి సిఫార్సు రద్దు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ వివరాలు:
07/10/19:
• ఉదయం 7గంటల నుండి రధోత్సవము
• రాత్రి 8గంటల నుండి 10వరకు అశ్వవాహనము
08/10/19:
• ఉదయం 6గంటల నుండి చక్రస్నానము
• రాత్రి 7గంటల నుండి ధ్వజావరోహణము